ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో ప్యారడైజ్ హైదరాబాదీ బిర్యానీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 11:28 AM

హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే ప్యారడైజ్ బిర్యానీని రుచి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్లలేరు. తాజాగా, ఈ బిర్యానీ విజయవాడవాసులకు అందుబాటులోకి వచ్చింది. నిన్న ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీంపంలో మొదటి ఔట్ లెట్ ను ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ సీఈవో గౌతమ్ గుప్తా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ బిర్యానీ ద్వారా విజయవాడవాసుల మనసులను చూరగొనడమే తమ లక్ష్యమని చెప్పారు. రుచికి, శుచికి తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలా తమ మెనూ ఉంటుందని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com