జమ్ము కాశ్మీర్లోని పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హంద్వారాలోని ఉనిసూలో భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించిన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సోపోర్, బారాముల్లా, హంద్వారా, కుప్వారాలలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు.