గుజరాత్లో రెండో దశ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్, బీజేపీలు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ గుజరాత్లో రెండో దశ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పాటన్, నడియాడ్, అహ్మదాబాద్లలో మోడీ ప్రచారం నిర్వహించనున్నారు.