నెల్లూరు జిల్లాలో ఆప్ నేతలు పర్యటిస్తున్నారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో విద్యార్థులతో ఆప్ ఏపీ రాష్ట్ర కన్వీనర్ ముఖాముఖి నిర్వహించారు. అవినీతి రహిత రాజకీయాల కోసం యువత ఆప్ లో చేరాలని సూచించారు. ఏపీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాలను యువతకు తెలియచేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల గొంతు నొక్కారని విమర్శించారు