ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Dec 10, 2017, 11:31 AM

సోనిట్‌పూర్ : రైలు ఢీకొని ఆరు ఏనుగులు మృతి చెందిన సంఘటన అసోంలోని సోనిట్‌పూర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో చోటు చేసుకుంది. గుహవాటి - నాహర్‌లాగున్ ఎక్స్‌ప్రెస్ ఢీకొని ఏనుగులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆరు ఏనుగుల్లో ఒక పిల్ల ఏనుగు ఉంది. ఏనుగుల మృతదేహాలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 2013 - 2016 మధ్యకాలంలో అసోంలో 140 ఏనుగులు మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com