ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎక్స్‌గ్రేషియాలు చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు: పవన్‌ కల్యాణ్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 09, 2017, 12:03 PM

ఒంగోలు:  పడవ ప్రమాద మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియాలు చెల్లించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఒంగోలు ఎన్టీఆర్‌ కళాక్షేత్రంలో పడవ ప్రమాద బాధితులతో పవన్‌ సమావేశమై మాట్లాడారు. రాజకీయ నాయకులకు సున్నితమైన మనస్తత్వం లేకుండా పోయిందన్నారు. నిందితులు తప్పించుకుని తిరగడం అసలుసిసలైన విషాదం అన్నారు. ప్రమాదానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com