చెన్నై: జయలలిత ప్రథమ వర్దంతి సందర్భంగా ఆమె సమాధి వద్ద ప్రముఖులు నివాళులు అర్పించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం జయ సమాధి వద్దకు చేరుకొని ఆమెకు నివాళులర్పించారు. జయలలిత ప్రథమ వర్దంతి కావడంతో చెన్నై మెరీనా తీరంలోని జయ సమాధి వద్దకు అభిమానులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.