తమిళనాడు: చెన్నైలోని పలు ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. చెన్నై, ఔటర్ పరిధిలోని స్పెక్ట్రమ్ మాల్స్, పటేల్ గ్రూప్, మార్గ్ గ్రూప్, మిలాన్ అండ్ గంగా ఫౌండేషన్ గ్రూప్నకు సంబంధించిన 33 ప్రదేశాల్లో ఐటీ దాడులు చేపడుతున్నది. ఐటీ శాఖ తనిఖీలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.