ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రూ.82 లక్షలతో నిర్మించిన రహదారులను ప్రారంభించిన ఉపరాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 22, 2017, 02:25 PM

పుట్టపర్తి: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. వెంగళమ్మ చెరువులో రూ.82 లక్షలతో నిర్మించిన రహదారులను వెంకయ్య ప్రారంభించారు. పుట్టపర్తి విమానాశ్రయం వద్దే వెంకయ్య నాయుడు శిలాఫలకాన్ని ఆవిష్కరించి రహదారులను ప్రారంభించారు. స్వర్ణభారత్‌ ట్రస్టు ద్వారా రూ.82 లక్షలతో ఈ రహదారుల నిర్మాణం చేపట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com