ఇంత వరకూ సామాజిక స్పూర్తి కర్తల త్యాగఫలాలను స్మరిస్తూ సైకతశిల్పాలను ఏర్పాటు చేయడం సహజం.దీనికి విభిన్నంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్బంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం పేరుపాలం బీచ్ లో ఏర్పాటు చేసిన సైకత శిల్పం విశేషంగా ఆట్టుకుంటోంది.పోలీసుల జాతికి చేసిన సేవలను కొనియాడుతూ తీర్చిదిద్దిన సైకతశిల్పానికి పోలీస్ అదికారులు సెల్యూట్ చేసి నివాళి అర్పించారు.