బాలికలపై అత్యాచాలను నిరోధించేందుకు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కామాందుల్లో మాత్రం మార్పు రావడం లేదు.కామంతో కళ్లు మూసుకొయిన కేటుగాళ్లు తమ పైశాచికత్వానికి అబంశుబం తెలియని చిన్నారులు బలైపోతున్నారు.తాజాగా విజయవాడలో గన్నవరం ప్రాంతంలో జరిగిన ఘటటపై మహిళా కమీషన్ చైర్మన్ నన్నుపునేని రాజకుమారి ఆందోళన వ్యక్తం చేశారు.అత్యాచారానికి గురైన బాలికకు వైద్య సేవలను అందిస్తున్న ఆసుపత్రిని సందర్శించారు.మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు.