ప్రభుత్వం త్రాగటానికి సరఫరా చేసే మంచినీటిని దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని
నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు.
వేసవికాలంలో త్రాగు నీటి అవసరం ఎంతో ఉందని. అలాంటి నీటిని ఇతర పనులకు వినియోగించిన దుర్వినియోగం చేసిన చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను వాడుకోవాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతి ఉండాలని కూడా ఆమె అన్నారు.