ఆలూరు పట్టణం స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న రోడ్డు డివైడర్ను మంగళవారం అదుపుతప్పి కారు ఢీకొన్న ప్రమాదంలో ఇంటర్ విద్యార్థి తీవ్రగాయలపాలయ్యాడు. ముద్దనగేరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గోపీ కుమారుడు వెంకట సాయి ఆలూరు మోడల్ స్కూల్ లో ఇంటర్ చదువుతున్నాడు.
ఫేర్ వల్ డే ఉండటంతో పనుల నిమ్మితం కారులో వస్తుండగా ఈ ప్రమాదం చోటు జరిగింది. గాయపడిన వెంకటసాయిని బళ్లారి ఆస్పత్రికి తలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.