డోన్ పట్టణంలోని గుత్తి రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా డిగ్రీ కళాశాల ఫీడర్ కింద బుధవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ డీఈఈ గుర్రం ఎల్లప్ప, ఏఈ నాగేశ్వరరెడ్డి మంగ్లవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రైల్వే స్టేషన్ రోడ్డు విస్తరణ పనుల కారణంగా కూరగాయల మార్కెట్, పోలీసు స్టేషన్, రెవిన్యూ కార్యలయం వంటి ప్రాతంల్లో మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 6వరకు హైవే ఫీడర్ బైపాస్ రోడ్డు, కంబాలపాడు రహదారి, తారకరామానగర్ ప్రాంతాల్లో ఉదయం 10 చర్య నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్తు కోత ఉంటుందన్నారు.