నంద్యాల పట్టణంలోని అయ్య లూరు వద్ద అ గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు గిద్దలూరు నుండి నంద్యాల వైపు వస్తున్న కారు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది అన్నారు. గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.