మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వాహనంపై టోల్గేట్ సిబ్బంది శుక్రవారం రాత్రి దాడి చేశారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు కు టోల్గేట్ సిబ్బంది పూర్తిగా మద్యం మత్తులో కారు వెనకా అద్దాలు ధ్వంసం చేసి సెల్ఫోన్ లాక్కున్నరన్నారు.
దేవస్థానానికి వచ్చే భక్తుల పట్ల అత్యంత మర్యాదగా నడుచుకోవాలని నిబంధనలు వున్నా, పూర్తిగా బేఖాతర్ చేసిన టోల్గేట్ కాంట్రాక్ట రద్దు చేయాలని భక్తులు కోరుతున్నారు.