ఉక్రెయిన్ లో చిక్కుకొన్న నంద్యాలకు చెందిన తేజ అనే విద్యార్థి ఇండియాకు వచ్చేలా నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవి చొరవతో నంద్యాలకు శుక్రవారం ఉదయం చేరుకున్నారు. తేజ తల్లిదండ్రులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శిల్పా రవి చొరవతో మా అబ్బాయి సురక్షితంగా నంద్యాల కు చేరుకున్నారని వారు అన్నారు. ఎమ్మెల్యే శిల్పా రవి కి కృతజ్ఞతలు తెలియజేశారు