ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశవ్యాప్త సార్వత్రి సమ్మెను జయప్రదం చేయండి: సీఐటీయూ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 04, 2022, 09:48 AM

ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించే దేశవ్యాప్త సార్వత్రి సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయూ కర్నూలు జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణ, నగర ప్రధాన కార్యదర్శి అంజిబాబు కోరారు. గురువారం కర్నూలులోని కార్మిక, కర్షక భవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. కార్మిక చట్టాల్లో మార్పులు, పట్టణ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ పథకాన్ని వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa