ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 20న ఓపెన్ యూనివర్సిటీ స్పెషల్ బీఈడీ ఎంట్రెన్స్ టెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 11, 2022, 10:25 AM

కర్నూలు జిల్లాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో 2021- 22 విద్యా సంవత్సరానికి స్పెషల్ బీఈడీ ఎంట్రెన్స్ పరీక్షకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు వర్సిటీ కర్నూలు రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కాన్న ఒక ప్రకటనలో తెలిపారు.


ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూనివర్సిటీ వెబ్ సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. మార్చి 11లోపు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అదే నెల 20న ఎంట్రెన్స్ టెస్ట్ ఉంటుందని. పేర్కొన్నారు వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్ WWW. braou. ac. in సంప్రదించాలని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa