ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2017, 01:21 PM

న్యూఢిల్లీ : బీజేపీ జాతీయ కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం ప్రారంభమైంది. సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రులు, పలువురు సీనియర్ నేతలతో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఉద్యోగాలు, జీడీపీ అంశాలతో పాటు.. పార్టీ యంత్రాంగం బలోపేతం, రానున్న 4 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలు, 2019 ఎన్నికలే లక్ష్యంగా చర్చిస్తున్నారు. సమావేశం ముగింపు సమయంలో సాయంత్రం ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com