ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో 2019 ఎన్నికల రూట్ మ్యాప్పై చర్చిస్తున్నారు. సమావేశంలో ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు.