ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారీగా బంగారు నగలు, వెండి బిస్కట్లు స్వాధీనం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 04, 2022, 10:07 AM

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని బంగారు నగలు, 44 కిలోల వెండి బిస్కట్లు, రూ. 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. వెండి, బంగారం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి కారు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు సేలం జిల్లాకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa