కర్నూలు మండలం పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్ సీఐ మంజుల ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలంగాణ రాష్ట్ర నుంచి అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మంజుల మాట్లాడుతూ. తెలంగాణ నుంచి లక్ష్మన్న అనే వ్యక్తి ద్విచక్రవాహనం పై తరలిస్తున్న 51 మద్యం బాటిళ్లను గుర్తించి సీజ్ చేసి, బైక్ ను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
 		   
         | 
     
     
 
	 | 
  
                
                SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa