ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ ప్రభుత్వంలో రైతులకు పెద్ద పీట: ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jan 29, 2022, 12:21 PM

కర్నూలు: పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని తుగ్గలి మండలం కడమకుంట్ల గ్రామంలో వైఎస్ఆర్ జలకళ, రైతు రథం కార్యక్రమాన్ని పత్తికొండ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవమ్మ శనివారం రైతులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపిడి పద్మావతి, ఏపీవో రామకృష్ణ, జెడ్పీటీసీ పులికొండ నాయక్, మండల కన్వీనర్ జిట్టా నాగేష్, వైఎస్సార్ యువజన నాయకులు తుగ్గలి మోహన్ రెడ్డి, ఉప్పర్లపల్లి సర్పంచ్ ప్రభాకర్ రెడ్డి, వైఎస్సార్ పార్టీ నాయకులు కడమకుంట్ల అమర్నాథ్ రెడ్డి, ఐటి వింగ్ జిల్లా కార్యదర్శి ఉప్పర్లపల్లి సురేంద్రనాథ్ రెడ్డి, లంకాయపల్లి హనుమంత రెడ్డి, వై. జి తండా సర్పంచ్ బాబు నాయక్, బొబ్బిలి, మరియు ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa