అనంతపురం: రేషన్ కార్డు లబ్దిదారులు బ్యాంకు ఖాతాల్లో డబ్బులు లేకుంటే మార్చి నుండి రేషన్ షాపుల్లో రేషన్ సరుకులు పంపిణీ చేయరని యాడికి మండల తహసీల్దార్ కుమార స్వామి తెలిపారు. ఇప్పటికైనా లబ్దిదారులు బ్యాంకు ఖాతాలు చేసుకొని అందులో డబ్బులు జమ చేసుకోవాలన్నారు. అలాగే ఖాతాలకు ఆధార్కార్డు లింకు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు.