మండంలోని తాళ్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం ఉచిత నేత్ర వైద్యశిబిరం బీఎంఆర్ ట్రస్టు, మోడర్ ఐ ఆస్పత్రి వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నట్లు బీఎంఆర్ ఛారిటబుల్ ట్రస్టు మేనేజర్ దొడ్ల వేణుగోపాల్రెడ్డి తెలి పారు. కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అవసరమైనవారికి ఉచితంగా కంటి అద్దాలు, ఆపరేషన్లు అవసరమైన వారికి నెల్లూరులోని మోడరన్ ఐ హాస్పటల్కు తీసుకెళ్లి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేస్తారని తెలిపారు.