ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గోరఖ్‌పూర్‌ పిక్నిక్‌ స్పాట్‌ కాదు‌: యోగి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 05:46 PM

గోరఖ్‌పూర్‌: కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీని లక్ష్యంగా చేసుకొని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం గోరఖ్‌పూర్‌లో రాహుల్‌గాంధీ పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘స్వచ్ఛ్‌ భారత్‌ ప్రాముఖ్యత ఢిల్లీలో కూర్చునే యువరాజుకు ఎలా తెలుస్తుంది. గోరఖ్‌పూర్‌ను ఆయన తన పిక్నిక్‌ స్పాట్‌గా మార్చుకునేందుకు అనుమతిచ్చేదిలేదని’ అన్నారు. స్వచ్ఛ్‌భారత్‌ కింద యూపీ సీఎం యోగి ఈ రోజు ‘స్వచ్ఛ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌- స్వస్థ్‌ ఉత్తరప్రదేశ్‌’ పేరుతో ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com