గోరఖ్పూర్ : గోరఖ్పూర్లోని బిఆర్డి మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన చిన్నారుల తలిదండ్రులతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు సమావేశమయ్యారు. చిన్నారుల మృతికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాహుల్తోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ తదితరులున్నారు.