ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగిసిన బద్వేల్‌ ఉపఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 27, 2021, 07:54 PM

బద్వేలు ఉప ఎన్నిక తుది దశకు చేరింది. పోలింగ్‌కు మిగిలిన గడువు మూడు రోజులే. 30న ఓటరు తీర్పు ఇవ్వనున్నారు. త్రిముఖ పోటీ అనివార్యం కావడంతో ప్రధాన పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకులు వాడి.. వేడి ప్రచారంతో ఆసక్తిగా మారింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు బుధవారం సాయంత్రం 7 గంటలకు ప్రచారానికి తెరపడనుంది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేకపోయినా.. అధికార పక్షం వైసీపీ నాయకుల్లో భయాందోళన నెలకొంది.


బద్వేల్‌ ఉపఎన్నికకు 281 పోలింగ్‌ కేంద్రాలు


బద్వేల్‌ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,15,292


పురుష ఓటర్లు 1,07,915; మహిళా ఓటర్లు 1,07,355


బద్వేల్‌ నియోజకవర్గంలో 22 మంది ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు


సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో పారామిలిటరీ బలగాలు మోహరింపు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com