ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 28, 2021, 01:58 PM

గుంటూరు: పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ సత్తెనపల్లిలో టీడీపీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు పాల్గోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ పాలన పన్నుల భారంతో ప్రజలు ఆధారం కోల్పోతున్నారన్నారు. సంక్షేమ పధకాల పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో


మన్నెం మల్లి, మహిళా నాయకురాలు వందనా దేవి, చౌటా శ్రీనివాసరావు, ఆళ్ల సాంబయ్య, మాజీ మున్సిపల్ చైర్మన్ యే లి నీ డి రామస్వామి మరియు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com