ఉత్తరప్రదేశ్: యూపీలో రాఖీ పూర్ణిమను ఘనంగా జరుపుకుంటున్నారు. రక్షాబంధన్ను పురస్కరించుకుని చిన్నారులు, సోదరీమణులు చెట్లకి రాఖీలను కట్టారు. ప్రాణ వాయువును అందించే చెట్లను అందరమూ కలిసి కాపాడాలని ఈ సందర్భంగా వారంతా ప్రతిజ్ఞ చేశారు. మొక్కలు పెంచండి.. పర్యావరణాన్ని కాపాడండి (పేఢ్ లగావో పర్యావరణ్)అనే నినాదంతో రాఖీని గ్రాండ్గా జరుపుకుని సమాజానికి సందేశాన్ని అందించారు