ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శిఖరం పై హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ చిత్రపటాన్ని ఆవిష్కరించాడు ఓ అభిమాని సురేష్ బాబు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ తాను సిల్వర్ జూబ్లీ కాలేజ్, కర్నూలు లో చదువుకుంటున్న సందర్భంలో ప్రస్తుత ఎమ్మెల్సీ ఇక్బాల్ రాయలసీమకు ఐపీఎస్ గా ఉన్నప్పుడు తనకు మౌంటెన్స్ ఎక్కడనీకి అన్ని విధాల సహకరించి ధైర్యం చెప్పారని దీంతో తాను రెండు మౌంటైన్స్ ఏ కార్ అని ఆ ప్రోత్సాహంతోనే ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన పర్వతాలు అది చిన్న వయసులోనే చరిత్ర సృష్టించిన ట్లు తెలిపారు. ఎమ్మెల్సీ గారు అనుమతిస్తే తే తనకు స్వయంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతానని అన్నారు.