ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇంటర్ పరీక్షలు రద్దు చేసే ఆలోచనలో బోర్డు..!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 14, 2021, 05:08 PM

ఏపీలో ఇంటర్ ఇయర్ పరీక్షలు రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కరోనా వల్ల పరీక్షలు నిర్వహించే అవకాశం ఇప్పట్లో లేనందున్న పరీక్షలను రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రతిపక్షాలు చివరకు హైకోర్టు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షల నిర్వహణ విషయంలో వెనుకడుగు వేసి నట్లు తెలుస్తుంది.  అయితే ఇప్పట్లో కరోనా ఉధృతి తగ్గేట్లు లేకపోవడంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com