ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కనక మహా లక్ష్మీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 25, 2020, 06:14 PM

ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కనక మహా లక్ష్మీ అమ్మ వారిని దర్శించుకున్న విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి నియోజకవర్గ ప్రజలకు విముక్తి కలగాలని ఆరోగ్యంగా & సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా ప్రార్ధించడం జరిగింది. ప్రజలు వారి దినచర్యలో భాగంగా సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్స్ ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, 35వ వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్ అభ్యర్థి అలుపనకనకరెడ్డి, వార్డు ప్రధాన కార్యదర్శి ఆదివిష్ణురెడ్డి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com