ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలో భారీ పేలుడు... ఇద్దరు కూలీలు దుర్మరణం.

national |  Suryaa Desk  | Published : Mon, Sep 21, 2020, 12:16 PM

ఎర్నాకుళం: కేరళలోని ఎర్నాకుళంలో ఈరోజు ఉదయం భారీ పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన మలయూర్‌లో తవ్వకాలు జరుపుతుండగా జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కూలీలు మృతి చెందారు. మరికొందరు కూడా మృతి చెందివుండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. కలాడీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ పేలుడు ఒక భవనంలో చోటుచేసుకంది. ఈ భవనాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నిస్తుండగా భారీ పేలుడు సంభవించింది. మృతులను తమిళనాడుకు చెందిన పెరియానాన్, కర్నాటకకు చెందిన డీ నాగాగా పోలీసులు గుర్తించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com