ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలకు అందుబాటులో ఉంటున్న లేళ్ల

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 07, 2020, 06:38 PM

గెలుపొటములతో సంభందం లేకుండా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పని చేస్తున్నారు టీడీపీ సీనియర్ నాయకులు లేళ్ల కోటేశ్వరరావు. కరోనా వ్యాధి విపరీతంగా వ్యాప్తి సున్న తరుణంలో 86వ ఎక్కడైనా కరోనా కేసు నమోదు అయింది అంటే అక్కడకు తన అనుచరులతో కలిసి వెళ్లి ప్రతీ ఇంటికి శానిటైజేషన్ తానే స్వయంగా నిర్వహిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. అందులో భాగంగానే ఆదివారం రాసాలమ్మకాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రవణాన్ని పిచికారీ చేశారు. ఈ సందర్భంగా లేళ్ల మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సే తన లక్ష్యమన్నారు. వార్డులో ప్రజలకు ఎప్పుడు ఏ అవసరమొచ్చిన తనను నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు కార్యక్రమంలో కర్రి ఈశ్వరరావు మ్మకాలనీ టీడీపీ నాయకులు యువకులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa