ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహనీయుల ఆశయాలను కొనసాగిస్తాం : సంధ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Sep 06, 2020, 08:03 PM

ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణ కోసం బరిగీసి నిలబడిన జ్యోతిరావు ఫూలే, సావిత్రిభాయి ఫూలే, డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌, గౌరీలంకేష్‌ తదితరుల ఆశయాలను కొనసాగిస్తామని పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడి కాపాడుకుంటామని చెప్పారు. గత ఏడేండ్లుగా ఫాసీజం ప్రజల హక్కులను హరిస్తూ రాజ్యాంగాన్ని తిరస్కరిస్తున్నదన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa