ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో మద్యం ధరలు తగ్గింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Sep 03, 2020, 07:08 PM

ఏపీలో మద్యం ధరలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఎంఎఫ్ లిక్కర్, ఫారెన్ లిక్కర్, బీర్, వైన్ ధరల్లో మార్పులు చేసింది. రూ.150 కంటే తక్కువ ధర ఉన్న మద్యం ధరలను తగ్గించారు. 90ఎంఎల్‌ రూ.190 నుంచి రూ.600 వరకు ఉన్న మద్యం పై ధరలను పెంచారు. బీర్లు, రెడీ టు డ్రింక్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.190లోపు 180 ఎంఎల్ ధర తగ్గింది. అలాగే రూ.190 నుంచి రూ.210 వరకున్న 180 ఎంఎల్ ధర పై అదనంగా రూ.40 పెరిగింది. అన్ని రకాల బీర్ల పై రూ.30 తగ్గించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa