ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగనన్న భరోసా కొత్త పింఛ‌న్లు పంపిణీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 01, 2020, 07:15 PM

ఆదోని ఎమ్మెల్యే వై. సాయిప్ర‌సాద్‌రెడ్డి ఆదేశాల మేర‌కు 22వ వార్డు ఇన్‌ఛార్జీ వైసిపి నాయకులు సాయిరామ్ ఆధ్వ‌ర్యంలో మంగ‌ళ‌వారం జ‌గ‌న‌న్న భ‌రోసా ప‌థ‌కం కింద కొత్తగా మంజూరైన పింఛ‌న్ల‌ను పంపిణీ చేశారు.  బాస్కర్ రెడ్డినగర్ 8, ఆర్ఆర్ కాలనీ 3, న్యూగాందినగర్ 6, వైయస్సార్ నగర్ 2, బిమి రెడ్డినగర్ 4, ప్రకాష్ నగర్ 3, కల్లుబావి మాలగేరి 2 పించన్లను పంపిణీ చేసిన‌ట్లు సాయిరాం తెలిపారు. అవ్వతాతలు సిఎం జగన్ మోహన్ రెడ్డికి ధ‌న్య‌వాదాలు తెలిపి మ‌ళ్లీ ముఖ్యమంత్రిగా 20 సంవత్సరాలు ఆతనే రావాలని కోరుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయకులు దేవరెడ్డి, ఐయ్యణ్ణ, నకులరాజు, డీల‌ర్‌ రాజు, వాలంటీర్లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa