ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొహర్రం వేడుకల్లో విషాద గీతాలు ఆలపిస్తూ ఊరేగింపు..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 31, 2020, 08:03 PM

కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని సి.బెళగల్ మండల కేంద్రంలో సోమవారం మొహర్రం ఉత్సవాల్లో భాగంగా, భక్తులు పట్టణంలోని వీధుల్లో విషాద గీతాలు ఆలపించారు. కంఠమల్లయ్య, మిన్నెల్లా స్వామి, పెద్దఇమామ్‌ ఖాసీం, చిన్న ఇమామ్‌ ఖాసీం, పాత కొండలయ్య, కొత్త కొండలయ్య, ఆయా పీర్ల చావిళ్ల నుంచి భక్తులు ఖురాన్‌ పఠనం చేస్తూ విషాద గీతాలు ఆలపిస్తూ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం గ్రామ వీధులకు చేరుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa