ప్రజల్లో పోషకాహారాల విలువల గురించి అవగాహాన పెంచడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్1 నుంచి 7 వరకు నేషనల్ న్యూట్రిషన్ వీక్ నిర్వహిస్తారు. ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి కాలంలో ప్రజలు మంచి ఆహారం తీసుకోవడం వల్లే ఆరోగ్యంగా జీవించగలుగుతారు. ఇప్పటి వరకు ఎటువంటి వ్యాక్సిన్ రాకపోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురువుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పౌష్టికాహారం తీసుకోవాలి దీని ద్వారానే మనం కరోనాని జయించవచ్చు.మానవ శరీరానికి పోషకాహారం చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ తమ పనిని సరిగ్గా కచ్చితంగా చేయగలగాలి అంటే పోషకాహారం తప్పినసరి. భారతదేశంలో నేడు చాలా మంది పోషకాహార లోపంతో ఉన్నారు మరియు వారి దృఢమైన శరీర పెరుగుదలకు సరైన ఆహారం అవసరం.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa