ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో జోరు తగ్గని కరోనా

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 28, 2020, 09:59 PM

ఏపీ కరోనా బులెటిన్ విడుదలైంది. గత 24 గంటల్లో 10,526 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,03,616కి చేరింది. ఇప్పటి వరకు 3,03,711 మంది కరోనాతో కోలుకోగా 3714 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 96,191 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గత 24 గంటల్లో 81 మంది మరణించారు.గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులిలా ఉన్నాయి. అనంతపూర్ 833,చిత్తూరు 819,తూర్పుగోదావరి 1178,గుంటూరు 801,కడప 501,కృష్ణా 414,కర్నూల్ 757,నెల్లూరు 1151,ప్రకాశం 874,శ్రీకాకుళం 764,విశాఖ 896,విజయనగరం 552,పశ్చిమగోదావరి 986 కేసులు నమోదయ్యాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa