ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్లాస్మా దాతలకు అభినందనలు..ప్రశంసా పత్రం అందజేత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 27, 2020, 05:46 PM

కోవిడ్ 19 – (లాక్ డౌన్) సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన కర్నూలు నగరంలోని పోలీసులకు ఆహారం ప్యాకెట్లను పంపిణి చేసిన కర్నూలు పవర్ గ్రిడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిప్యూటి జనరల్ మేనజర్ ప్రకాష్ గారిని గురువారం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఐపియస్ గారు శాలువతో సన్మానించి , అభినందించి ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు కమాండెంట్ శ్రీ రామ్మోహన్, ఎఆర్ అడిషనల్ ఎస్పీ శ్రీ రాధాక్రిష్ణ, ఎఆర్ డిఎస్పీ ఇలియాజ్ భాషా, ఆర్ ఐ లు శ్రీ సురేంద్రా రెడ్డి , శ్రీ వెంకటేశ్వర్ రావు, శ్రీ వెంకటరమణ ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa