ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మురికిగా మారిన సిసి రోడ్లు... పట్టించుకోని అధికారులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 21, 2020, 04:59 PM

కర్నూలు జిల్లా రుద్రవరం గ్రామంలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల సీసీ రోడ్లపై వర్షపు నీరు నిలుస్తున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవటం లేదు. మలేరియా, టైఫాయిడ్ వచ్చి ప్రజలు మరణిస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం వలన రుద్రవరం గ్రామంలో మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు ఇతర అంటువ్యాధులు సోకుతున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa