ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కబ్జాదారులు నుండి దేవాలయ భూములు రక్షించండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 18, 2020, 07:28 PM

క‌బ్జాదారుల నుంచి దేవాల‌య భూముల‌ను ర‌క్షించాల‌ని ఆదోని మండ‌లం కపటీ  బిజెపి నాయకులు వీరేశ్, హనుమేష్, రాజబాబు, మహాదేవ్,  నరసింహులు  కోరారు. మంగ‌ళ‌వారం స్థానిక విఆర్ఓకు విన‌తిప్ర‌తం అందించారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ  కపటి  గ్రామంలోని సర్వే నంబర్ 151లో పాడుగోలా ఆంజనేయస్వామి దేవాల‌యానికి సంబంధించిన సుమారు ఐదు ఎకరాల భూమి ఉంద‌న్నారు. ఈ భూమిని క‌బ్జాదారుల నుంచి కాపాడాల‌ని  కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa