ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వర్షంలో పర్యటించిన మునిసిపల్ కమిషనర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 14, 2020, 07:27 PM

కర్నూలు జిల్లా ఆదోనిలో అమరావతి నగర్ ఎక్స్ టెన్షన్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పించాలని  సిపిఎం ఆధ్వర్యంలో ప‌ర్య‌ట‌న‌లు, పోరాటాలు చేసి అధికారుల దృష్టికి తీసుకెళ్ల‌డంతో శుక్ర‌వారం వర్షంలోనూ కాలనీలో పర్యటించిన మున్సిపల్ కమిషనర్ సుబ్బ‌రావుకు, అధికారులకు ప్ర‌జ‌ల త‌రుపున సిపిఎం నాయ‌కులు ధన్యవాదాలు తెలిపారు. గ‌తంలో మాదిరిగా నిర్ల‌క్ష్యం చేయ‌కుండా  సమస్యలను వెంటనే పరిష్కరించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సిపిఎం నాయ‌కులు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa