వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన పుత్తూరు కోర్టు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చెవిరెడ్డికి పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చెత్త తరలింపును అడ్డుకున్న కేసులో చెవిరెడ్డితోపాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితులకు పుత్తూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.