ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ వీర పాండియన్

Andhra Pradesh Telugu |   | Published : Mon, Jul 27, 2020, 12:05 PM

కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వరదలతో రోడ్లన్నీ జలమయం కాగా..రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  కర్నూలు జిల్లాలో విస్తారంగా వర్షాలుకర్నూలు నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వీర పాండియన్ అన్నారు. గాజుల దిన్నె ప్రాజెక్టులో గేట్లు ఎత్తడంతో వరద నీరు హంద్రీ నదీకి పోటెత్తింది. ఉదయం నుంచి వరద జలాలు వస్తుండగా... రాత్రి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తబస్టాండ్​కు వెళ్లే ప్రదాన రహదారుల పైకి నీరు రావడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa