ఓర్వకల్లు మండలం తాసిల్దార్ కార్యాలయంలో స్థానిక ఎమ్మార్వో శివ రాముడు వీఆర్వో ల తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు రేషన్ దరఖాస్తు ప్రక్రియలను నిర్లక్ష్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. అలాగే కొత్త కార్డు దరఖాస్తు చేసుకున్న వారికి త్వరగా పరిశీలించి అప్రూవల్ ఇవ్వాలని ఆయన సూచించారు. మండల పరిధిలో కరోనా వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ ను పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దారు, ఆర్ ఐ మరియు వివిధ గ్రామాల విఆర్వోలు పాల్గొన్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa