ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 25, 2020, 02:28 PM

కర్నూలు స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. ప్లాస్మా స్వీకరించిన కరోనా బాధితుడు సతీష్ గౌడ్ ఆరోగ్యం మెరుగుపడి నేడు డిశ్చార్జ్ అయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. స్టేట్ కోవిడ్ ఆసుపత్రిలో కరోనా రోగులకి మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. ప్లాస్మా థెరపీని ఐదుగురికి అందించామన్నారు. వారిలో నలుగురు రీకవరీ అయ్యారని వెల్లడించారు.కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్చందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కోరారు. ప్లాస్మా దానం చేస్తే ఎలాంటి నష్టం ఉండదన్నారు. ప్లాస్మా ఇస్తే అనారోగ్యానికి గురి అవుతామనేది అపోహ మాత్రమేనని కలెక్టర్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa